బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బేగంపేట్ గ్రామానికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నాయకులు సర్పంచ్ గోవర్ధన్ ఆధ్వర్యంలో గుర�
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
దేశానికి సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం గురువారం మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్లో జరి�
కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్�
విద్యార్థుల భవిష్యత్పై బీజేపీ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్ అధ్యక్షతన పరిగి పురపాలక సంఘం బీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలు, తండాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చై�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేన పార్టీకి చెందిన కీలక నేత బుధవారం గులాబీ కండువా కప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకొన్నది. హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్ష�
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబూ జగ్జీవన్రాం తన జీవితాన్నే అంకితం చేశారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి, జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీ�
ఏ రాష్ట్రంలోనూ అమలుకు సాధ్యం కాని సంక్షేమ పథకాలతో ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీశ్రావు కోరారు. రైతుల బతుకులకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ను మరువొద్దని ఆయన
మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రామ్లు 2004-2009 కాలంలో మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల) నియోజకవర్గం స్వతంత్ర ఎమ
ఎస్సారెస్పీ లీకేజీ నీళ్ల కోసం పడ్డ ఆరాటం నుంచి 365 రోజులు కాలువలు నిండు నీటితో పారే అభివృద్ధిని బాల్కొండ నియోజకవర్గంలో సాధించుకున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేమ
ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావుగౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందన�