Koppula Eshwar | గోదావరిఖని : సింగరేణి( Singareni ) సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ( PM Modi ) స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆందోళనలు చేపడుతూనే ఉంటుందని రాష�
KTR | హైదరాబాద్ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో( National Panchayat Awards ) తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఉత్తమంగా నిలిచి మరోసారి మెరిసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా ముఖ్య�
Ambedkar statue | దేశంలోనే అతి పెద్దది 125 అడుగులతో నిర్మించిన రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ విగ్రహావిష్కరణ(Ambedkar statue)కు బీఆర్ఎస్ శ్రేణులు(Brs members) పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస�
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. పల్లె, బస్తీ �
రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా!బండి సంజయ్ది ఇంత చిల్లర తనమా?ఎమ్మెల్యే రఘునందన్రావు అతి తెలివి వ్యాఖ్యలపై విస్మయం 2 గంటల్లోనే పరీక్ష హాల్ నుంచి రావచ్చా అంటూ ప్రశ్నల వర్షం చేసిన తప్పు
కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత బలగమని..పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని, హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని
పరీక్ష పత్రాలు బయటకు తెచ్చిన దొంగలను అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పదో తరగతి పేపర్లు లీకు కావడంలేదని, పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప�
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యరం�
సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్�
తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�