సచివులు కర్మచారుల కార్యనిరతి, సేవా తత్పరత ఓ తపస్సులా, ఓ యోగంలా, ఓ యాగంలా కొనసాగించడానికి ఆలయం లాంటి స్థల నిర్మాణమే సచివాలయం..అంబేద్కర్ మహాశయుని మహదాశయాలకు తార్కాణంగా ఆయన పేరిట నిర్మాణం ఆయన ఉద్దేశించిన ల�
హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాల్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మినీ ప్లీనరీలు విజయవంతం కా�
రాష్ట్ర సర్కారు మక్క రైతుకు మద్దతు ప్రకటించింది. రూ.1,962 గిట్టుబాటు ధరతో కొంటామని తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభకు వెళ్లిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే �
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి �
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించారు.
జనగామ కాంగ్రెస్లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి..సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి నియోకవర్గంలో పీపుల్స్మార్చ్ పాదయాత్ర చేపడుతున్న వేళ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చేర
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్) నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతారని, మిగిలిన ప్రజాప్రతినిధులు క�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి, తెలంగాణ తల్లి వి�
బీఆర్ఎస్ ఆవిర్భావ దిన్సోతవం సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ డానియెల్ రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రపటా�
మహారాష్ట్ర జనం బీఆర్ఎస్ సారథి కేసీఆర్ బాట పడుతున్నరు. చిన్నా, పెద్ద అంతా బీఆర్ఎస్ తో మమేకం ఐతున్నరు. మరాఠా పబ్లిక్లో కేసీఆర్ పిలుపు నరనరాన ప్రేరణ రాజేస్తున్నది. ఎంతటి పాలకులనైనా, ప్రభుత్వాలనైనా మ�
పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువా
పాలన భవనాలు ప్రభుత్వ కార్యక్రమాల అమలు కేంద్రాలు మాత్రమే కాదు, అవి ప్రజల సాంస్కృతిక వారసత్వ చిహ్నలు. నిబద్ధులైన పాలకులు తమ పాలనా నిర్వాహక కేంద్రాలను ఆ సంస్కృతి కొనసాగింపులో భాగంగానే చూస్తారు. నేడు మన ముం�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్�
పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను