తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కార్ నడుం బిగించింది. రైతులందరూ ఒకేచోట కూర్చొని సాగుపై చర్చించుకునేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. అంతేకాకుండా ఐదు వేల ఎకరాల
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెంటే ఉన్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. తెలంగాణ దేవుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే జీవ�
Telangana | హైదరాబాద్ : జీవో నంబర్ 58, 59 కింద ఇంటి స్థలాల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్ట�
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రజలకున్న నమ్మకంతోనే ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి రాత
Secretariat | ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశ�
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం (Secretariat) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాల�
పక్కనే గోదావరితోపాటు దాని ప్రధాన ఉపనది మానేరు ఉన్నా నాడు గుక్కెడు నీటికోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు అరిగోస పడ్డది. సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికీ అష్టకష్టాలు పడింది. ‘మా నీళ్లు గోదావరి పా
నెర్రెలు బారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగాణులుగా మార్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. ఆయన మదిలో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం నేడు మనందరి కళ్ల ముందు దేదీప్యమానంగా ఆవిష్కృతమైంది
దేశానికి కొత్త దశ, దిశను చూపేది బీఆర్ఎస్సేనని, దేశ నిర్మాణంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేట�