ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ�
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు �
‘రోడ్డున పోయే దానయ్యలు.. అప్పుడప్పుడు వచ్చే పొలిటికల్ టూరిస్టులు కొట్టే డైలాగులకు మోసపోతే గోసపడేది మీరే. మంచి ముఖ్యమంత్రి... హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలని చిత్తశుద్ధితో మమ్మల్ని అందరినీ నడిపించే అ
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత విజయాన్ని చేకూర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని ఎండపల్లిలో మంగళవార
సుడిగాలి పర్యటనల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తదుపరి కార్యక్రమం గురించి ప్రిపేర్ కావడానికి కొద్ది సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రజాశ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వీరభద్ర రైస్మి
కులవృత్తులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన కులాల అభివృద్ధికి.. వారు కొనసాగిస్తున్న వృత్తులను బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చే�
అంధత్వ నివారణ కోసం తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కంటి చూపు సమస్యతో బాధపడేవారికి ఉచితంగా మందులు, అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసేందుకు రెండో విడుత ‘కంటి వెలుగు’ కా ర్యక్రమాన్ని ప్రారం
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్న
ఈశాన్యాన ప్రకృతి అందాలకు నెలవైన మణిపూర్ భగ్గుమనటం కలకలం రేపింది. ఇది పైకి జాతి వైరంగా కనిపిస్తున్నా.. కొండప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు మధ్య నెలకొన్న అగాధానికి మరో నిదర్శనం. కొండప్రాంతాల్లో నివసించే ప్ర