నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
Somesh Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
మత మౌఢ్యంతోనే సమాజానికి ముప్పు పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, ఏ మత ప్రవక్త కూడా హింసను బోధించడని చెప్పారు.
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొని రావడంతోపాటు వారి నుంచి సంపద సృష్టించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
పేదల పెన్నిధి.. అభివృద్ధి ప్రదాత మంత్రి గంగుల కమలాకర్పై అభిమానం ఉప్పొంగిం ది. ఆయన జన్మదినాన్ని ముదిరాజ్ కులస్తులు వినూత్నంగా నిర్వహించారు. కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యం లో పద్మనగర్
తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల సేవలు అద్భుతమని స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. ఉమ్మడి పాలనలో నిర్వీర్యమైన సొసైటీలను స్వరాష్ట్రంలో లాభాల బాట పట్టించిన �
ముచ్చటగా మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద పోలీసు భవనాలు నిర్మించలేదు. ఈ సందర్భంగా స్థానిక వాసిగా సీఎం కేసీఆర్కు నా కృతజ్ఞతలు. ఇప్పటికీ సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో 3.60 కోట్లతో గోదావరిఖని మోడల్ వన్టౌన్ పోలీస్�
హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన మహాసముద్రం సమైక్య పాలనలో నిరాదరణకు గురై నిర్మాణానికి నోచుకోలేదు. చుట్టూ గుట్టలు మధ్యలో సముద్రంలాగా నీరు ఉండే ఈ ప్రాంతాన్ని అప్పటి ప్రజలు మహా�
రామగుండం నియోజకవర్గంలో రెండు నెలల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. తాను అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత అది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల
మంత్రి గంగుల కమలాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సీఎం కేసీఆర్
రాష్ట్రంలో రైతే రాజు అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దండిగా నీళ్లు, కరెంట్ అందుబాటులోకి రావడంతో పడా వు భూములు పచ్చబడ్డాయన్నారు. జాకోర, చందూర్, చింతకుంట లిఫ్ట్ పనులను జూన్లోపు పూర్తిచేస్తా
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి సర్కార్ దవాఖానలను బలోపేతం చేసింది. దీంతో నేడు గ్రామీణ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సాధారణ వైద్య సేవలకే పరిమితమైన సర్క�
ప్రగతి ప్రదాత, మంత్రి కేటీఆర్ సభకు జనప్రవాహం పోటెత్తింది. ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు ఇటు సింగరేణి కార్మికులు, అటు నియోజకవర్గ ప్రజానీకం ఉప్పెనలా తరలివచ్చింది.