బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి తెలంగాణ అభివృద్ధి అంటే నిలువెల్లా విషం, విద్వేషమే నిండి ఉన్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. ఆయన చదువు, సంధ్యలేని సన్�
అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కొమ్మినేపల్లి సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి, ఎంపీటీసీ బోడేపూడి అనురాధ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అన్నారు.
అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మొక్కలను విరివిగా నాటి చెట్లను పెంచి భవిష్యత్ తరాలకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలని సూచించారు.
అర్హులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు త్వరలో ఆర్వోఆర్ పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని ఎ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో మరే రాష్ట్రం ఇవ్వలేదని హోం మంత్రి మహమూద్అలీ అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
గ్రామ సభల ద్వారా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులను గుర్తిస్తామని, నియోజవర్గానికి 7500 గృహాలు మంజూరు చేయిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావే�
ఆడ పిల్లలను పుట్టనిద్దామని, స్వేచ్ఛగా ఎదగనిద్దామని, చదువునిద్దామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై వివక్ష చూపకుండా మగ పిల్లలతో సమానంగా చూద్ద�
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
అన్ని వర్గాల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు మండల పరిధిలోని మంగళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గౌడ సంక్షేమ భవ
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావా�