Telangana Cabinet | రాష్ట్రంలోని వీఆర్ఏలను (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, వీఆర్ఏల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని
ప్రపంచంలోని అందమైన నగరాలు అనేకం నదుల ఒడ్డునే కొలువుదీరాయి. థేమ్స్ నది ఒడ్డున లండన్... సెయిన్ నది ఒడ్డున ప్యారిస్... రెడ్ రివర్ ఒడ్డున వియత్నాం. మన చారిత్రక హైదరాబాద్కూ అలాంటి ప్రకృతి వరం ఉంది.నగరం మధ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే దేశం గర్విచదగ్గ స్థాయిలో తెలంగాణ నంబర్వన్ రాష్ట్రంగా ఎదిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్�
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా.. మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఏటా ఐకేపీ, పీఏసీసీఎస్, వ్యవసా య మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో �
ఉమామహేశ్వర లిఫ్ట్ పట్టాలెక్కనుంది. ఈనెల మొదటి వారంలో రూ.1,534కోట్లతో ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు మంజూరు కాగా, రెండు వారాల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావే
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే అదర్శంగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడాశాఖ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని యారోనిపల్లిలో రూ.22ల�
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురుగుతో కుమిలిపోయిన మూసీ నది పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మూసీ మురికిని కూడా వదిలించనుంది. కాళేశ్వరం ఎత్
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన�
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం.. 23 వేల కుటుంబాల్లో సంతోషం నింపిందని వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని.. వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించిన ఘనత ఆయనదేనని రాజ్యసభ సభ్యుడు బడుగు�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. గురువారం పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణసహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.