వీఆర్ఏల రెగ్యులరైజ్కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై చిరుద్యోగుల్లో సంబురం అంబరాన్నంటింది. పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందన�
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని
111జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం జీవో పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, జనం పటాకులు కాల్చి, స్వీట్లు ప
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స�
BRS | దేశంలో బీఆర్ఎస్(BRS) పార్టీ దావాణంలా వ్యాపిస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) పేర్కొన�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే కులవృత్తులు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని పలువురు విశ్వబ్రాహ్మణ నేతలు అన్నారు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగ�
Telangana | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.
Harish Rao | హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ. 2,42,775 కోట్లుగా నిర్ధారించడం, గత సంవత్సరం లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది 13.42 శాతం ఎక్కువగా ఉండటం పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత
CM KCR | దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
దేశ నలుమూలలకు బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నినాదం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెండున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే మహా�