తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న�
సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని.. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో గిరిజన గురుకుల పాఠశ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకునేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ �
తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై �
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్పెట్టి పారదర్శకం
ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో ప�
సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడార�
నిజామాబాద్ జిల్లాలో కంటి వెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 3200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 215 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి వ
Minister Vemlula Prashanth Reddy : హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రైతులు, పేదలు రెండు కండ్లుగా తెలంగాణ రాష్ట్రా న్ని సుభిక్షం చేసిన సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
Vijayendra Saraswathi | ధర్మనిష్ట, ధార్మిక చింతనగల సంస్కారనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొనియాడారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించిన విప్రహిత భవనం