ఐటీ రంగంలో ప్రభుత్వం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించిం ది. రూ.4 లక్షల కోట్ల పైచిలుకు (50 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ రంగంలో తె
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన ముందుగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ హబ
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తూ మం డల ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
Telangana Tourism | తెలంగాణలో అణువణువునా గొప్ప పర్యాటక శోభ దాగి ఉంది. కానీ, ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గాయి. సుందరీకరణకు ఆమడ దూరంలో నిలిచిపోయాయి. కనీస వసతులు లేక కుప్పకూలినవీ, మట్టిలో కలిస�
నాలుగు రోజుల పాటు నగరంలో నెలకొన్న క్రీడా సందడికి బుధవారం తెరపడింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కప్-2023 పేరిట సాట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి జరిగిన టోర్నీ విజయవంతంగా ముగిసింది. మొత్తం 33 జ
పేదలు, కార్మికుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని, వాళ్ల గురించి ఆలోచించేది ఆయన ఒక్కరేనని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పునరుద్ఘాటించారు.
తొమ్మిదేళ్లలో రాష్ట్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి అండగా నిలవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం న్యామతాబాద్ గ్రామ శ�
జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా త�
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అ�
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
అడుగడుగున గండాలు.. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు మింగేయటానికి కాచుక్కూర్చున్న రాబందులు.. ధనబలం, మీడియాబలం, రాజకీయబలం, ప్రభుత్వబలం అన్నింటినీ ఉపయోగించి సర్కారును కూల్చటానికి కుట్రలు.. కళ్ల ముందు కనిపించే అభివ�
ధూప, దీప, నైవేధ్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడం హర్షణీయమని ధూప, దీప, నైవేద్య పథకం, అర్చక నైవేద్య సంఘం(డీడీఎన్) రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.