ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లుపై బ్రాహ్మణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. స్వరాష్ట్రంలో తమకు గుర్తింపు లభిస్తున్నదంటూ సంతోషపడుతున్నది. హైదరాబాద్ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు జరుగనున్న వేడుకలకు ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి రోజు జాతీయ జెండా ఆవిష్కరణతో ఉత్సవాలకు శ్ర
‘మీరే నా బలం..బలగం.. మీ ఆశీస్సులు ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనది’..అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నారాయణరావ�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆ దిశగా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు స్వరాష్ట్రంలో పెద్ద పీట వేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ గావిస్తున్న దేశంలోనే ఏకైక మహోన్నత ఆధ్యాత్మిక దార్శనికుడు సీఎం కే�
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నా
గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలకేంద్రం�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అనేక విజయాలు సాధించారనీ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవంతో దేశానికే తెలంగాణ దిక్సూచిలా మారిందని అంటున్నారు పీపుల్స్స్టార్ ఆర్. నార
నేరాలు ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్వన్గా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లో నూతనంగా ఏర్పాటు చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ను �
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు దినేశ్ ఆధ్వర్యంలో ఏర�
CM KCR | తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం �
Harish Rao | మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశ