Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శిం�
ధరణి’ వచ్చాకే కొత్త పట్టాలు వచ్చాయ్.. రైతుబంధు వస్తున్నది.. రైతుబీమా అండగా ఉంది. రుణ సౌకర్యం సులువైంది. భూముల ధరలూ పెరిగినయ్.. భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఇబ్బందులు తొలిగిపోయినయ్.. పైరవీలు లేకుండా రిజిస
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
కుల, మతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభ, అశుభ కార్యక్రమాలకు పురోహితుల సేవలను కోరితే.. పురోహితులు వెళ్లి ఉచితంగా కార్యక్రమాలు జరిపించి రావాలని నేను రమణాచారి గారిని కోరుతున్నాను. ఈ విధంగ�
సీఎం కప్ 2023 రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు విజయవంతంగా ముగిసాయి. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఒకేసారి 18 క్రీడా అంశాలలో భారీ ఎత్తున నిర్వహించిన పోటీల్లో సుమారు 1334 క్రీడాకారులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాం క�
సీఎం కేసీఆర్ హయాంలోనే రెడ్డి సమాజానికి లబ్ధి చేకూరుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశార�
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు(సీఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్య�