‘మాకు సెంటు భూమి లేదు. అత్తామామలిచ్చిన గుడిసెల్నే ఉంటున్నం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ 75 గజాల భూమికి పట్టా ఇచ్చిన్రు. ఆయన చేతుల మీదుగా తీసుకుంటుంటే మస్తు సంబురమనిపించింది. దిక్కూమొక్కులేని మాకు భూమిచ్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవం సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహిత్�
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస
ఆ పెద్ద మనిషి ‘ఈ పిలగాడు ఇట్ల కింద వడ్డడేందమ్మా’ అని అమ్మ సుకన్యనడిగితే ఆయనకు ఇట్లా చెప్పవట్టిందమ్మా.. “ఇద్దరు బిడ్డల కన్న ముందు ఈడే వుట్టిండు. తొల్సూరు కాన్పుల కొడుకు వుట్టిండనే సంతోషం మాకెన్నో రోజుల్ల�
మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ఈ ప్రాంతం తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి బాట పెట్టింది. అటు ఏపీ, ఇటు కర్ణాటక సరిహద్దుగా ఉన్న అలంప�
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో చేయూతనందిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసం�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా కనిపించవు. ప్రభుత్వ ఖజానాపై ఎంత ఆర్థిక భారంపడ్డా, ఎన్నికష్టాలు ఎదురైనా పథకాలు అమలు లో రాష్ట్ర సర్కారు ఏనాడూ వెనుకడుగు వేయలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రంలో రూ.51.18 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, రూ.38.50 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను సోమవా�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10ఏండ్ల పాలనలో 100ఏండ్ల అభివృద్ధి కనిపిస్తుందని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉభయ జిల్లాల్లో సాహితీ సంబురాలు జరిగాయి. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలపై కవులు కవితా గానం చేశారు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కవులను సత్కరించారు.
అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లలా తెలంగాణ పాలన సాగుతున్నది. డైనమిక్ నేతగా సీఎం కేసీఆర్ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేయూతనందిస్తున్నారు. కుల వృత్తిదారులకు ప్రోత�
సీఎం రాక కోసం గద్వాల ముస్తాబైంది. జిల్లాకేంద్రానికి నేడు సీఎం కేసీఆర్ రానుండడంతో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలు విద్యుత్ కాంతుల్లో దగదగలాడుతున్నా�