దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణంలో
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ�
సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆదరణకు నోచక అనేక రంగాల్లోనూ వెనుకే ఉండేవారు. కనీసం భద్రత కల్పించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నీ తానై
విద్యార్థులు వేసవి సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. నెలన్నర తర్వాత సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోన
డబ్బు ఐదేండ్ల స్వతంత్య్ర భారతావనిలో అతివలకు ప్రోత్సాహం కరువైంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. పాలకుల పట్టింపులేని తనంతో కనీస పథకాల అమలుకు నోచుకోలేదు.
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,116 నుంచి రూ.4,116కు పెంచిన నేపథ్యంలో �
తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
తెలంగాణ కోసం తెగించి పోరాడుతున్నప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు అనే మూడు అంశాలు ప్రముఖంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి స్థూల అంశాలు. వీటితోపాటుగా తెలంగాణ నినాదానికి బలాన్ని, బలగాన్ని తెచ్చిపెట్ట
రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్, పోలీసుశాఖకు పెద్దపీ ట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ధర్మపుర�
తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడిచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ మేలు చేశాయని, మంచి మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మళ్లీ ఆశీర్వదించాలని రాష్ట్