Minister KTR | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
BRS Party | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్
CM KCR | కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యభాగం నడిగడ్డ శిగమూగింది. ధరణి జోలికి వస్తే రణమేనని తేల్చిచెప్పింది. సోమవారం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో జనప్రభంజనం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత ప్రసం
దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు చేసి తమ హక్కులు సాధించుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు రకాల నల్లకోడ్లను ప్రవేశపెట్టింది. కనీస వేతన చట్టం సవరణ చ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ జోరుగా.. హుషారుగా సాగింది. సినీ తారలు మరింత జోష్ నింపారు. వివిధ చోట్ల నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనగా, మంత్�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి సమైక్య పాలన వరకు ప్రోత్సాహం కరువైన మహిళలకు, రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగ�
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని, త్వరలోనే నెం.1గా ఎదగాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. 60 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తొమ్మిదేండ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చ�
తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్కు కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, తాగునీరు, ఓడీఎఫ్ తదితర రంగాల్లో తెలంగాణ.. పెద్దపెద్ద రాష్ర్టాలను కూడా దాటేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
వేసవి సెలవుల తర్వాత పండుగ వాతావరణంలో విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు రంగులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థు�
తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బతుకమ్మచీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళా కేంద్రాలు వంటి �
గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది.