నిమ్స్ కొత్త భవన నిర్మాణ పనులకు 14న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆదివారం రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో కలి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ దేవుడయ్యాడని, దివ్యాంగులకు సమాజంలో మరింత ఆత్మగౌరవం పెరిగిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కుల, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్పవరమని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ అందిస్తూ.. సీఎం కేసీఆర్ తమకు ఆత్మబంధువుగా
నిలిచారంటూ కీర్తించారు దివ్యాంగులు. పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ.. ఆది�
తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల ఏండ్ల క్రితం నాటి చా
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ను ఆదివారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు చ�
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు సూచించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
సాహితీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని న
CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి.. నిర్లక్ష్యంగానే కొనసాగుతోందని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ముఖ్యమంత్ర
MP Kotha Prabhakar Reddy | ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కారేనని మెదక్ ఎంపీ , బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి(MP Kotha Prabhakar Reddy) ధీమాను వ్యక్తం చేశారు.
CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్ల�
Minister Talasani | హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని ప్రభుత్వ లీజు స్థలంలో కొనసాగుతున్న మహావీర్ హాస్పిటల్కు ఆ స్థలాన్ని శాశ్వతంగా అందజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ (Telangana) హెల్త్ హబ్గా (Health Hub) అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో హైదరాబాద్ (Hyderabad)
గ్లోబల్ సిటీగా (Global city) ఎదిగిందని చెప్పారు.