పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, వివిధ పనుల నిమిత్తం పురపాలక కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు.
దేశంలో ఎక్కడా అమలు చేయని దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా అమలు చేస్తూ దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో వెనుకబాటుకు గురైన ఎస్సీలు సర్కారు �
సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల ఎమ్మెల్యే స్వగృహంలో 357 మంది లబ్ధిదా�
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖ�
తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దా�
ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబ
‘మావ నాటే-మావ రాజ్' మా గ్రామంలో మా రాజ్యం అన్న గిరిజనుల కోరికను కేసీఆర్ నెరవేర్చారు. ప్రతి గూడెం పంచాయతీగా మారింది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గిరిజన పల్లెలూ మారుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆడపి�
సోమరులను చేసేందుకే పాలకులు ఉచిత పథకాలు ప్రవేశపెడుతున్నారని సోషల్ మీడియాలో అదేపనిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆసరా పథకం వల్ల మాత్రం ప్రజలకు అనేక లాభాలున్నాయి. గతంలో పల్లెల్లో విత్తనాలు చల్లిన న
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా మూడో రోజు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మూడెకరాల లోపు ఉన్న 7.40లక్షల మంది రైతులకు రూ.491.79 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటేటా ఈ మొత్తం పెరుగు�
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే 90 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎఫ
హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ఇండస్ట్రీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైటెక్స్లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్�
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కును త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర�
సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి ర�
ఒకప్పుడు సుస్తీ చేస్తే మస్తు పరేషాన్ అయితుండె. రోగమేమో కానీ పేదల ఇల్లు గుల్ల అవుతుండె. వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట ప్రైవేట్ దవాఖానలు వేలకు వేలు ఫీజులు గుంజుతుండె. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పే�
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థికసాయం అందుతుండడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. పెట్టుబడి డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతుండడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నద�