సీఎం కేసీఆర్ రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. అదునుకు డబ్బులు అందడంతో వానకాలం సాగుకు రైతన్న సంబురంగా ముందుకు కదులుతున్నాడు. మూడో రోజు బుధవారం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ�
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన చావుతోనైనా తెలంగాణ రావాలని 2010, జనవరి 28న ఒంటిపై కిరోసిన్ పోసుకొని వీధుల్లోకి వచ్చి తె�
మండల కేంద్రంలోని 30 పడకలుగా ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ�
నందిపేట పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇందుకోసం రూ. 24కోట్లు మంజూరుచేసినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి ముఖ్య
ఆదివాసీ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2016 అక్టోబర్లో నూతనంగా ఏర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నది.
వానకాలం సీజన్కు ముందే సాయం అందుతోంది. నాగలి సంతోషంతో గంతులేస్తున్నది. వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అన్నదాతలకు భరోసాగా నిలుస్తున్నది. అప్పులు తీర్చలేక ఆత్మహత్య
సమైక్య రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా, నగర పంచాయతీగా ఉన్న భూపాలపల్లి స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడంతో పాటు జిల్లా కేం ద్రంగా రూపాంతరం చెందింది. తొమ్మిదేళ్ల లో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేటాయి
సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో ఉన్న జిల్లాలోని ఎంతోమంది పేదల కండ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ శాఖకు సముచిత స్థానం కల్పించిందని బెటాలియన్స్ అదనపు డీజీ స్వాతి లక్రా అన్నారు. బుధవారం ఆమె నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్ను సందర్శించారు.
రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమ
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �
సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడటమే సమాజ హితమని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్�
క్లిష్ట సమయంలో పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంసరణల ఫల�