Minister Jagadish Reddy : దేశం యావత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని, ఆయన విజన్ను కోరుకుంటున్నారని విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadeesh Reddy) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదని ఆయ�
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్�
SAI Chand | తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులు అర్పించారు.
భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంల
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
ప్రజలే కేంద్రంగా.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం వార్డు కార్యాలయ వ్యవస్థ. పురపాలక చరిత్రలో సరికొత్త ప్రయోగంగా ఏర్పాటైన వార్డు పాలనపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస
స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మసీద్ ప్రహరీ నిర్మాణానికి రూ.7.50 లక్షలు మంజూరు కాగా, ఆ పనులకు బుధవారం భూమి
రాష్ట్రంలో భారీగా పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
వానకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కృష్ణానదికి ప్రవాహం మొదలైంది. జూన్లోనే కృష్ణమ్మకు వరద వస్తుండడంతో నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన మేరకు భీమా ఫేజ్ వన్ నెట్టెంపాడు ప్రాజెక్ట�
ఈ నెల 30 న సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యం లో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రేమలాగార్డెన్ సమీపంలో చేపడుతున్న పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ ద�
వైద్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నెంబర్వన్ సేవలను అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కంటి శక్లాల తొలగింప�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం, పదవులు మారుతాయంటూ కథనాలు వస్తున్న