కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
మెట్టలోని బీళ్లను తడిపేందుకు గోదారమ్మ పరుగులిడుతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో సముద్రమట్టానికి 420 మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్లో పరవళ్లు తొక్కింది.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
తెలంగాణ ప్రగతి రథ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో పార్టీ నాయకులు పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగ�
రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.2,528. 18 కోట్ల వ్యయంతో 53 కొత్త ఆర్వోబీ/ఆర్యూబీ (రోడ్ �
తెలంగాణ కోకిల గానం ఆగింది. కాళేశ్వరం పాట మూగబోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చెట్టంత బిడ్డమీద కాల శివుని కరుణ మాయమైంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్త బంధాలను దూరం చేస్తూ మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, �
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ ఆకాల మరణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటలు, పాటల ద్వారా సాయిచంద్ ప్రజలక�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12.55 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబ
ఆ కాలంల మా తాత జల్, జంగల్, జమీన్ అని ఫైట్ చేసిండు. అది కుమ్రం భీం చెప్పిన నీతి. ఆ నీతిని అమలు చేస్తున్నది కేసీఆరే కదా? ఇంకెవ్వలు అయితరు? కేసీఆర్ తప్ప మా జాతికి లాభం చేయాల్నని ఏ ప్రభుత్వం ఆలోచించలే. చంద్రబ�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రూప్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని బీల్యాతండా ఇది. ఈ తండాకు 148 ఏండ్ల చరిత్ర ఉన్నది. 84 ఇండ్లు, 400 జనాభా. ఎంతో మంది నాయకులు దేశాన
రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస�