ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండగా ముందుకు సాగామని, గత తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే తన ప్రగతియాత్రకు ప్రజల నుంచి విశేష ఆదర ణ వస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వి�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు �
అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుండడంతో పట్టణాల సమీపంలోని పార్కులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ పట్టణ సమీపంలోని అర్బన్ పార్కులో కొత్తగా నిర్మించిన కాటేజీలను త్వరలోనే పర్యాటకుల కోసం అంద
నిమ్స్ను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా రూ.48 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చింది. ఇందులో రూ. 31.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబో కూడా ఉండటం గమనార�
గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్ట
ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ�
దశాబ్దాల పోరాటానికి ‘పట్టా’తో ఫలితం దక్కింది. యజమానిగా హక్కు పత్రం చేతికొచ్చింది. పోడు గిరిజనులందరూ రైతులందరి మాదిరిగానే ఇంతకాలం నమ్ముకున్న భూమిలోనే సాగు చేసుకోవచ్చు. ఇష్టమైన పంటలు పండించుకొని లాభాలు
దశాబ్దంలో పోడు సమస్యను పరిష్కరించి ఆదివాసీల కల సాకారం చేసిన ఉద్యమవీరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకుని పోడు సమస్య�
కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, కుంభకోణాలకు ఆ పార్టీ మారుపేరని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. గజం స్థలం అడిగినందుకే ముదిగొండల్లో నిరుపేదలను పిట్టల్లా కాల్చి �
Vemula Prashanth Reddy | పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు
రైతు బంధు డబ్బు వరుసగా జమ అవుతున్నది. శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ నెల 26నుంచి ప్రభుత్వం రైతుబంధు సాయం అందిస్తున్నది.
ఆదివాసుల జిల్లా ఆసిఫాబాద్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు ఆఫీసు, బీఆర్ఎస్�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీరా‘జనం’ పట్టింది. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.