కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమ�
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రైళ్ల తయారీ కర్మాగారం పెడతామన్న హామీని విస్మరించి రైళ్ల మ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
కులవృత్తుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టును పూర్తిగా రజకులకే కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా నాలుగో రోజు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లాలో శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న 2,80,104 మంది రైతులకు రూ.203,16,86,527 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటా ఈ మొత్తం పెరుగుతున్నది. రైతు
అర్హులైన వారందరికీ సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి ఇండ్లు నిర్మించుకునేందుకు చేయూతనందిస్తారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. శుక్రవార�
తెలంగాణలో చరిత్రాత్మకంగా జరుగుతున్న పోడు పట్టాల పంపిణీని గిరిజనులు పండుగలా జరుపుకుంటున్నారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల
పేదోళ్ల దవాఖానపై సర్కా రు పెద్ద మనస్సు చూపింది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖాన ఒకప్పుడు అరకొర వసతులతో కునారిల్లేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ, మంత్రి హరీష్ రావు ప
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జక్క అశోక్ ఆధ్వర్యంలో లింగగిర�
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను