మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు.
రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకంలో దళారుల జోక్యం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్
ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అ�
పట్టణంలో ఆర్టీసీ బస్డిపోపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్
భాగ్యులు, ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని అనేక మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయాన్ని మంజూరు చే
ప్రజల కష్టాలు తీర్చడంతోపాటు మెరుగైన వసతులను కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఎంతమాత్రం సహించేది లేదని శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు (Seasonal disease) వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా గ్రామ పంచాయతీ కార్మికులు (Gramapanchayathi worker) వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
KCR Kaanuka Scheme | మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్ కానుక పథకం దరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభ
Telangana | పొలానికి మూడు గంటల కరెంటు సాలదు. 24 గంటలిస్తేనే సరిపోతలేదు. కాంగ్రెసోళ్లు అట్లనే అంటరు. కేసీఆర్ సారు కరెంటె మంచిగనే ఇస్తున్నడు అని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్పల్లికి చెందిన పలువురు �
కేOomen Chandy | కేరళ సీఎం రళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) మంగళవారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపత�
మహారాష్ట్రకు చెందిన మాజీ కార్పొరేటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నవగేరే హోంమంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేర�