ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కర్షకలోకం భగ్గుమంటున్నది. ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నది.
ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రథమ లక్ష్యం. నేను మొదటిసారి సిద్దిపేటలో అదనపు కలెక్టర్గా పనిచేశా. ఆ అనుభవం ఎంతో నేర్పింది.
కాంగ్రెస్ నాయకులు రైతులను వంచించేలా పూటకో మాట మాట్లాడుతున్నారని, వాళ్లను నమ్మితే మళ్లీ కష్టాలు పడాల్సిందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మూడు పంటలకు ఉచితంగా కరెంట్, నీళ్లిచ్చే
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
అన్నదాతలకు అండగా నిలుస్తూ మూడు పంటలకు నీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ కావాలో రైతన్నలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
Aarogyasri Card | ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చే�
ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. నాటి కష్టాలన్నీ తొలగి ఇప్పుడిప్పుడే సంబురంగా సాగు చేసుకుంటున్న తరుణంలో రైతులను అవమానించేలా మాట్లాడిన మాటలు కల్లోలం సృష్టిస్త
భావితరాలకు గొప్ప కరీంనగర్ను అందించాలన్న లక్ష్యంతో తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగావ్ తాలూకా కేంద్రంలో తుకారం భావురావ్ సాఠే (అన్నాభావు సాఠే) జయంతి వేడుకల�
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ �
రాష్ట్రంలో పోడుపట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 4,06,369 ఎకరాలకు సంబంధించి 1,51,146 మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 1,46,541 (96.71 శాతం) మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘మూడు గంటల కరంటు’పై మంగళవారం కమలాపూర్ రైతు వేదికలో శంభునిపల్లి,
కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్లిందని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపం�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికా