సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నా. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేయడంతోపాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’ అని మధిర
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు సాధించి గులాబీ జెండా ఎగరేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరా�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్వన్గా నిలపడమే తన ధ్యేయం. ప్రతి రంగంలో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక�
ప్రత్యర్థులెవరైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా విజయం బీఆర్ఎస్ అభ్యర్థులదే.
సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆ�
భద్రాద్రి జిల్లాలో బీజేపీకి ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తెలంగాణ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు జన్మతాః రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారి కృషి, కష్టం, నిజాయితీ వల్లనే తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు.
నగరంలోని నివాస కాలనీల సంక్షేమ సంఘాలపై గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను పునరుద్ధరించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనను విడుదలజేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ఇక నుంచి తమ కార్యకలాపాలను �
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలు తుది
తెలంగాణలో రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్నే కోరు కుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్
అన్ని వర్గాలను ఆదుకునే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని, వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు గెలుస్తామని మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మెదక్లో ఏర్పాట్లను �
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తూ భిన్న రాజకీయవేత్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు నియో
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సాక్షాత్తు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో సీఎం కేసీఆర్ పేరుండడంతో కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్కు మరో వరం అందించింది. ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, వ్యవసాయ కళాశాలలు ఇవ్వగా, తాజాగా.. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాంకేతిక విద్య
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ భవన్ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారుల, పార్టీ వర్గాలు అన