రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పాలమూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
MP Arvind | మరోసారి నోరు జారిన బీజేపీ ఎంపీ అర్వింద్నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోమారు నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కుల కులాన్ని తక్కువ చేసి అవమానించారు. వారి వేషధారణన
ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంపై వారికున్న నమ్మకం అలాంటిది. ఆయన కూడా తాను చేపట్టిన మంచి పథకాలే తన పార్టీని గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతోనే ఎన్నికల బరిలోకి త్వరగా దిగారు. దమ్మున్న నాయకుడు కాబట్టే ధైర్యంగ�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. గ్రామీణ క్రీడా ప్రాంగణాలతో ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ.. ఇప్పుడు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లతో మరో సంచలనానికి త
నాటి సమైక్య పాలనలో ఎమ్మెల్యే అంటే.. పదవిని చూసి మురిసిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండడం, మళ్లీ ఎన్నికల సమయంలోనే కనిపించడం వంటివి చూశాం. కానీ, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు,
“సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వ�
‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి
తెలంగాణ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కుపైగా స్థానాలను కైవసం చేసుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల చాంబర్ అధ్యక్షుడు ఎన్ రెడ్డి
‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఆయా పథకాలే దోహదపడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వజ్రంలా మారింది’ అ�
Medak | ఒకప్పుడు మెతుకుసీమగా పేరొందిన మెదక్ ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక తీవ్ర నిరాదరణకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా సరైన రహదారులు లేవు.. పలు ప్రాంతాల్లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర �
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ఇకడి ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అ�