తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృ
టికెట్ వచ్చేదెవరికో.. రానిదెవరికో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది.. బరిలో నిలిపేందుకు అభ్యర్థులే లేని దైన్య స్థితి బీజేపీది.. ఈ తరుణంలో ఆ పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ‘ప్రగతి’ పండుగకు సమయం వచ్చింది. అక్టోబర్ 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ రెండు మున్సిపాలిటీల్లో �
మాట ఇస్తే మడమ తిప్పని తెలంగాణ ప్రభుత్వం.. జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ముఖ్యంగా మారుమూల మండలంగా పేరున్న మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ దాదాపు 10 �
రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉడిత్యాలకు చెందిన బీఎస్పీ నాయకుడు నర్సింహయాదవ్, బీజేపీ గ్రామ యూత్ అధ్యక్షుడు లింగంయాదవ్ బీఆర్ఎస్ యూత్�
పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే విస్తారంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలకు సర్కారు సహకారం లభిస్తుండడంతో దండిగా పంటలు సాగు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే గ్రామాల ప్రగతికి నాంది ఏర్పడిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని పోచమ్మ తండాలో రూ.కోటి 50లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ. 50లక్షలత
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నార�
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలమున్న నేతలంతా గులాబీ పార్టీలో చేర�