కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నా�
పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.
అన్ని దేశాల్లో కంటే భారతదేశంలోయువశక్తి ఎక్కువగా ఉన్నది. కానీ యువశక్తి తక్కువగా ఉన్న చిన్న దేశాలైన దక్షిణ కొరియా, ఖతార్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నాయి. జపాన్ వృద్ధుల జనాభాతో సతమతమవుతూ, యువశక్తి తక
‘పదేండ్లసంది పగబట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ పాలమూరుకు మళ్లొస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పైసా సాయం చేయని ప్రధాని, కరువు జిల్లాకు ఏకాణా ఇవ్వని మోదీ.
కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ దిరిగేలా అద్భుతంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని, దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెప్తారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇచ
దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూ�
తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పూలను పూజించే గొప్ప పండుగ ఇది. మహిళలు, యువతులు బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మకు �
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన గుగులోత్ భద్రూనాయక్, బుజ్జి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. పెద్దవాడు విజయ్కుమార్ మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళ
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సెస్ సూచనలు ఎంతో విలువైనవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సెస్ అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక వంటివని చెప్పారు. శుక్రవారం ఆయన బేగంపేటలోన�
సీఎం రిలీఫ్ఫండ్ నిరుపేదలకు వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం గ్రామానికి చెందిన బి. శంకరయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకు�
ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న వేళ.. గ్రేటర్లో బీఆర్ఎస్ కారు గేరు మార్చింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేయడంతో.. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. పదేండ్ల ప్రగతి�
పేరుకు చరిత్ర గల పార్టీలు.. కానీ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంచెలంచెలుగా స్వరాష్ట్ర స్వతహాగా ఎదిగి
అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలే ప్రగతి నిరోధకులుగా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లో రూ.4.28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మేయర్ బుచ�