రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూ�
ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం అందిస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటు పడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రెడ్డి, అంబేద్కర్, పద్మశాలీ, గౌ�
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏపల్లి మండలం వద్దిపట్ల నుంచ�
మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్లోని అశోక్ బుద్ధ విహార్లో రూ.కోటితో చేపడుతున్న అశోక్ ఫంక్షన్ హాల్ ని
చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్' శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కల సాకారమైంది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్' అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరింది.
గ్రామాలకు మహర్దశ కల్పించామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామంలో జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో రూ.3.46 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి
పిల్లలకు పుష్టికరమైన ఆహారంతో కడుపు నింపితేనే వారు చదువుపై మనస్సు నిమగ్నం చేస్తారని, ఆపై ఆటపాటల్లో రాణిస్తారని భావించిన సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశారు. అమ్మలా ఆలోచించి ప్రారంభిం�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకం బడి పిల్లల భవితకు వరమని రాష్ట్ర సాంస్కృతిక సార�
పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండె.. తెలంగాణ ప్రభుత్వంలో ఎట్లయిందో కళ్ల ముందే కనిపిస్తున్నది.. అభివృద్ధిని చూసి మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి కేసీఆర్ను దీవ
ప్రజాహితం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి పథంలో పయణింపజేసి దేశానికే దిశానిర్దేశంగా �