పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐలో మొదటి లిఫ్ట్ ఒకటో మోటర్ నుంచి పంపింగ్ను అధికారులు శుక్రవ
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కార్కు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివార�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందుతున్న అన్ని వర్గాల ప్రజల ఆశీర్వా దం బీఆర్ఎస్కే ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జ
సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. శనివారం ఎంజీఎంలో �
బీసీల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి మల్లారెడ్డి బీసీ కుల వృత్తుల 200ల మంది లబ్ధ
టెంపుల్ సిటీగా కరీంనగర్ జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ఇటు అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికలో నగరం శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు, పలు కుల సంఘాల వారు బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆర్మూ ర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్
బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్ద తు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కారు గు ర్తుకు ఓటు వేస్తామని పలు సంఘాలు స్వ చ్ఛందంగా తీర్మానం చేశాయి.
Minister Satyavathi Rathod | తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పెద్దతండాలో పుట్టిన తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి �
Minister Dayakar Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య సీఎం కేసీఆర్ తెలంగాణగా మారుస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను మండలి డెప్యూటీ చైర్మన్ బండ ప�
TS Govt New Scheme | ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా, కుటుంబానికి భరోసాగా ఆర్థికపరమైన పథకాలను తీసుకువస్తున్నది.