మిర్యాలగూడ పట్టణానికి మంగళవారం(రేపు) బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుఅన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయ ంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు
కోరుట్లలో బీఆర్ఎస్ జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. ఊరా వాడా గులాబీ శ్రేణుల హోరు కనిపిస్తుండగా, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుం�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం(రేపు) దేవరకొండలో ని ర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పా ట్లు సాగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో నాలుగు వైపుల నుంచి వచ్చే ప్రజలకు అంద�
సమైక్య పాలనలో బానిసవాడగా ఉన్న బాన్సువాడను సీఎం కేసీఆర్ సహకారంతో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి మేడగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఐదోస్థానంలో నిల�
మంత్రి ప్రశాంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులాలు, మతాలకతీతంగా ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ దేవాంగ సంఘం సభ్యులు, కమ్మర్పల్లి మండలం నాగపూ�
స్థానిక ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు ర
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆ�
‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసిందేమీ లేదని, ఆ రెండు పార్టీలు రాష్ర్టానికి చేటు అని మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్, దమ్మాయిగూడలో మంత్రి మల్లారె�
ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సీఎం కేసీఆర్ చేతల్లో నిరూపించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అన్నా రు.
బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పర్చారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్