తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 13.18 శాతం మంది పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి ఆ సంఖ్య 5.88 శాతానికి తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు పేదరిక సూచిలో తెలంగాణ 21వ స్థానంలో నిలి�
కల్లూరులో వచ్చే నెల 1న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆది�
తెలంగాణ లో అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డగో లు హామీలు, ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే.. రా ష్ర్టాన్ని ఆగం చేస్తారని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి చై
అంబర్పేట నియోజకవర్గంలో ఇతర పార్టీల చేరికలతో కారు జోరు కొనసాగుతున్నది. ఆదివారం అంబర్పేట డివిజన్ హైమద్నగర్కు చెందిన సుమారు 200 మంది ముస్లిం మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్�
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్య�
ఊరూరా ప్రచారంలో కారు దూసుకుపోతోంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతున్నా�
ఎన్నికల ప్రచారంలో ముందువరుసలో ఉన్న బీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ గెలిపిస్తే చేయబోయే పనులను ‘మ్యానిఫెస్టో’ ద్వారా వివరిస్తూ ప్రజలకు చేరువవుతున�
‘సీమాంధ్రులకు మానుకోట రాళ్ల పౌరుషం చూపిన నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించారు. మళ్లీ ఆశీర్వదించండి.. పెద్ద పాలేరుగా నిత్యం మీకు సేవలు చేస్తా’నని బీఆర్ఎస్ మహబూబాబాద్ ని�
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి వేగంగా సాగుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల సతీశ్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డ
ప్రతిపక్షాలవి చిల్లర వేషాలని, వారు చివరి వరకు నిలబడరని, మధ్యలోనే పారిపోతారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని సర్వాపురంలో 4, 5, 6, 16వ వార్డుల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశ�
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ఆర్థిక, సామాజిక రంగాల్లోనే కాకుండా ప్రజల ఆత్మగౌరవం, ఆత్మైస్థెర్యం పెంపొందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిం�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ పరిధి బాపూజీనగర�