పైరవీలు.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండానే స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సర్కారీ కొలువులు దక్కాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీచేయగా, ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి అవకాశ�
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా ఐదేళ్లు మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ �
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్కే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటుకాలపల్లికి చెందిన 15 కుటుంబాలు ప�
వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తూనే, మరోవైపు రోగులకు వైద్య సాయం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో రావాలని కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు చేస్తున్నది. అన్నీ అబద్ధాలు చెబుతున్నది. ఆరు గ్యారెంటీలంటూ మోసం చేస్తున్నది. అన్నీ ఫేక్ హామీలే. కర్ణాటకలో ఇలాగే గ్యారెంటీలంటూ ప్రజలను �
అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ప
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్
సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 4,016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్ల�
రైస్ మిల్ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దపల్లి నియోజక వర్గ బీఆ�
భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మాడల్ ఓ దిక్సూచి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మాన�
‘మీ ఎమ్మెల్యే భాస్కర్రావు నా కుడి భుజం లాంటోడు. ఎప్పటికప్పడు పెద్దమనిషిలా సలహాలిస్తూ, అన్ని ముఖ్యమైన మీటింగుల్లో నా వెంట ఉంటారు. ఈ విషయాలు ఆయన బయటకు చెప్పరు. భాస్కర్రావు లేకుండా ఏ ముఖ్యమైన మీటింగ్ కూడ�
జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో గులాబీ దండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ వివరిస్తూ తమ దైన శైలిలో దూసుకెళ్తున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ బీజేపీలో కలకలం మొదలైంది. ఇప్పటికే పార్టీ నాయకత్వం, స్థానిక నేతలపై అసంతృప్తిగా ఉన్న పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎంపీ తీరు నచ్చకపోవడంతోనే పార్