తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరి చూపు బీఆర్ఎస్ వైపే మళ్లిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉండే తనను కాదని.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించటం ఎంతో బాధగా ఉందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకుడు మర్రి న
పీజేఆర్..ఇది పేరు కాదు. పేదోడి ప్రాణం. ఈ మూడు అక్షరాలు పలుకుతుంటే ప్రతి బస్తీవాసి కండ్లల్లో ఇప్పటికీ ఓ ఆత్మీయ అనుబంధం వికసిస్తుంది. వ్యక్తి దూరమై 16 ఏైండ్లెనా.. ఇప్పటికీ ఆ పేరు ప్రజల్లో కదలాడుతూనే ఉంటుంది. త
తెలంగాణ అభివృద్ధి మాడల్ దేశానికి దిక్సూచి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అతి తకువ సమయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అత్యంత వేగంగా తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సాధించిందని చెప్పారు.
తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిరీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీయువకుల కలను సాకారం చేసింది.
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా కాలనీ వాసులు మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వాహించారు. ఈ సందర్భంగా హుడా కాలనీ వాసులు మాట్లాడుతూ ... రాను
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దతుగా హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్గౌడ్లు తమ తమ డివిజన్లలో పార్టీ శ్ర
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు,
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరందుకుంది.మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,28డివిజన్లలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృ�
తెలంగాణ అంటే తెగువ. తెలంగాణ అంటే త్యాగం. తెలంగాణ అంటే సమభావం, సహజీవనం. మలిదశ తెలంగాణ పోరాటానికి అంకురార్పణ గావించిన నాడు ఉద్యమనేత కేసీఆర్ ‘గాంధేయం నా గాండీవం’ అన్నారు. అహింసాయుత పోరాటంతో దేశానికి స్వాతం�