కల్లూరులో బుధవారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. కల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ తదితరా�
బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామశాఖ కమి�
: గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేది, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేది కేసీఆరే అని, అందుకు ప్రతి కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నెల రోజుల�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి ప్రారంభమైందని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేతృత్వంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ హోరెత్తింది. సభా ప్రాంగణంతోపాటు ఎటు చూసినా కనుచూపు మేరలో జన ప్రభంజనం కనిపించింది.
రైతుల గోసను తీర్చింది బీఆర్ఎస్ ప్రభ్వుమేనని బీఆర్ ఎస్ పార్టీ జిలా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మం గళవారం సమావ
రమావత్ రవీంద్రకుమార్ ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. మంచి మనిషి. యువకుడు. నియోజకవర్గం గురించి పరితపించే నేత. ఎవరినీ బాధ పెట్టని లీడర్. ఎప్పుడు కలిసినా వ్యవసాయం, నీళ్ల గురించే చెప్తారు.
CM KCR | ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్ల
తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజాసేవ కోసం పాటుపడ్డానని, ఐదేండ్లు నల్లగొండను విడిచిపోయి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండను కొనాలని ప్రయత్నం చే�
మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు, ఏం చెప్తారో వినేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ట్రాక్టర్
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వచ్చే ఎన్నికల్లో తనను దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ�
కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల్ బోరి గ్రామం నుంచి మొదలై అంకోలి, వాన్వాట్ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో
తెలంగాణ ఆత్మ బలిదానాలు ప్రపంచ చరిత్రలోనే ఓ మరచిపోలేని విషాదం. బతుకుదెరువుకు వచ్చి, స్థానికుల బతుకులనే బజారుపాలు చేసిన దౌర్భాగ్యపు స్థితిని కూడా దశాబ్దాలుగా భరించిన ఘనచరిత్ర ఈ ప్రాంతానిది. సొంతింట్లోనే
స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. పైరవీలు..లంచాలకు చెక్ పెట్టి.. ప్రభుత్వం పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నది. పట్టణ, గ