బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మేయర్ మహేందర్గౌడ్ తెలిపారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు శ్రీలతాసురేశ్గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, పల�
తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చాలా స్పష్టంగా ఉన్నారని, తెలంగాణ మరింత బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇం�
రాష్ట్రంలో మరోమారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేసి ఎన్న�
పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్దిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
సెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించేసింది.
Telangana | తెలంగాణ రాష్ట్ర ఉనికిని అస్థిరపరిచే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రపరిరక్షణ సమితి పేరుతో ప
నాయకులు ఏ పార్టీలోకి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కడుతారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు.
ఆజంజాహి మిల్లును అమ్ముకొని వరంగల్ ప్రజల ఉపాధిని దూరం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నన్నపునేని 38వ డివిజన
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజా మద్దతు లభిస్తున్నదని, వచ్చే
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ర�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉప్పల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండ�
పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్బాగ్, మల్కాజిగిరి, అల్వాల్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోన
నిజమే.. నాడు ఎంత ఆవేదన అనుభవించాం. ఎంత దుఃఖం దిగమింగాం. మా ఆదిలాబాద్ ప్రాంతానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ మాటను మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ‘అవ్వల్లారా, అయ్యల్లారా! నేను మీ పిల్ల�