రెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే దశ లేకుండా చేశామని బీఆర్ఎస్ అంటున్నది. కర్ణాటకలో ఫీజులు ఎగిరిపోయిన కరెంటును తెలంగాణ అంతటా తెస్తామని కాంగ్రెస్ చెప్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజులు పోషించిన పాత్రను, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా ముదిరాజులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దూరదృష్టితో ఆలోచించి తదనుగుణంగ�
ఎన్నికల్లో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ఓట్లేస్తే.. తెలంగాణ మరోసారి అధోగతి పాలవుతుందని, 50 ఏండ్ల కష్టాలను మళ్లీ కొనితెచ్చుకోవద్దని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి, బీఆర్ఎస్ కరీంనగర�
కాంగ్రెస్ నాయకుడు, మోసకారి జూపల్లి మాటలను ఎవరూ నమ్మొద్దని, ఆయనను నమ్మి పార్టీ మారి మోసపోయానని కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. మరోవైపు గ�
కేసీఆర్ మరోమారు సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నారై ప్రతినిధులతో శుక్రవారం తెలంగాణ భవన్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనేందుకు హెలికాప్టర్లో వెళ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ వర్గీకరణ చేపడుతామంటున్న టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నాడని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మితే ప్రజలు ఆగమైపోతరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో 50 కుటుంబాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి
పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలప
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వస్తున్న మోసగాళ్లను ప్రజలు నమ్మొద్దని, బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 3వ డివిజన్లోన�