ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్ తాగునీటి కోసం తల్లడిల్లింది. గొంతు తడుపుకోవడానికి గుక్కె డు నీరు కరువై అల్లాడింది. అడుగంటిన భూగర్భ జలా లు, అంతంత మాత్రంగా వర్షాలు, పెరుగుతున్న జనాభాతో కరువు తాండవించింది.
ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లో మాదిగలు, మాది గ ఉపకులాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, జాతీయ అధ్యక్షుడు మే�
“పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నరు. అలాంటోళ్లు గెలిస్తే ఏం చేయకున్నా వేళకు సూట్కేసులు పట్టుకొని పోతే గెలుస్తమనే అభిప్రాయం వస్తది.
మోసపూరితహామీలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఆయన �
అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాట�
కేంద్రం సపోర్టు లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వేల కోట్లు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చె న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్య క్షుడు సల్లా నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ జానుబాయి పేర్కొన్నారు. మంగళవారం మందపల్లి గ్రామం లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల నుంచి ప్రజలు, శ్రేణులు ఉప్పెనలా తరలిరాగా, సభా ప్రాంగణం జన జా�
పదేండ్ల బీజేపీ పాలనలో దేశమంతటా బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదన అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. నిన్నటిదాకా మత రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు కుల రాజకీయాలక�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని, అదే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే సంక్షేమ ఫలాలు పొందొచ్చని ఎమ్మెల్యే చల్లా ధర్మ
తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, మర్లపెల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న బీఆర్ఎస్ సరారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీ సమాజం స్పష్ట�
ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను వారు చేసిన అభివృద్ధి పనులపై నిలదీయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు.
ఇటీవల మా ఊరు కామారెడ్డికి వెళ్లినప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఓ ముసలవ్వ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ అభయ ముద్రతో రెండు చేతులు పైకెత్తి అన్న మాటలివి. అవి అలతి అలతి మాటలే అయినా అచ్చంగా �