‘ఓటు వజ్రాయుధం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా ఓటు వేయద్దు. విచక్షణతో ఆలోచించి, రాయి ఏదో.. రత్నం ఏదో తెలుసుకొని ఓటేయాలి. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఎలక్షన్లు వస్తయి.. పోతయి. �
సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. సోమవారం మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన అధినేతకు నీరాజనం పలికారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలు గ్రాం�
రైతుబంధు కావాలా? వద్దా? 24 గంటల కరెంటు ఇవ్వాలా? వద్దా? ధరణి ఉండాలా? ఉండొద్దా? అన్న సీఎం కేసీఆర్ ప్రశ్నలకు కావాలి.. ఇవ్వాలి.. ఉండాలి.. అంటూ సభల్లో ప్రజల నుంచి వెల్లువలా వచ్చిన అద్భుత స్పందన ఇది.. మంచిర్యాల జిల్లా �
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రదాత, వైతాళికుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ ప్రజా ఆశీర్వాద సభలలో మోసపోతే గోసపడతారని పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లి అది మంచి ఫలితాలను ఇవ్
కాంగ్రెస్ చెప్పేవి ఆరు గ్యారెంటీ హామీలు కావని.. నూరు అబద్ధాలని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ప్రజాక్షేత్రంలో గెలువలేకనే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్న
తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి పథంలోకి తీసుకపోతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఏకగ్రీవ తీర్మానాలతో జనం గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు వందలాది కుటుంబాలు మంగళవారం జ
కాంగ్రెస్ రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఏ ఒక్క పనీ చేయలే. స్కాంలు చేయడం జేబులు నింపుకోవడం తప్ప ప్రజల మేలు ఎన్నడూ కోరలే. రాష్ర్టాన్ని అంధకారంలో పడేసిన్రు.
అధికారంలో ఉండి కుల గణన చేయని భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్ముతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు ప్రశ్నించారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో బీసీ ముఖ్యమంత్రి అని అన్నారే
రాజకీయాలు, ప్రభుత్వ విధానాలను గురించి ప్రజలకు తెలియజేసే సమయంలో మాధ్యమాలు కొంత అదుపులో ఉంటూ సరైన విషయాన్ని ప్రజలకు చేరువ చేయాలి. కానీ, దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో రాజకీయ స్వాతంత్య్రం ఎ�
వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు.
షెడ్యూల్డ్ తెగల కోసం పెద్ద మొత్తంలో ని ధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తు న్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడాలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్�
తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్