తెలంగాణ వచ్చాక ఉపఎన్నికల్లో గులాబీ ప్రస్థానం హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరు ఎన్నికల్లో టీఆర్ఎస్ పా�
తెలంగాణ రాష్ట్రం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకున్నది. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ నెల 4, 5వ తేదీల్లో సమితి అనుబంధ సంస్థ అయి�
‘దండుగన్న వ్యవసాయాన్ని’ పండుగలా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. ఈ విజయాన్ని సాధించటానికి కేసీఆర్ ‘మహా యజ్ఞమే చేశారు. కాడి వదిలేసి పట్టణాలకు వలసవెళ్లిన రైతులను తిరిగి పల్లెలకు తెప
జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తి రాష్ట్ర సాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతి
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, నూతన సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�
CM KCR | తెలంగాణా తొలితరం నవలా సాహిత్యకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి స్పూర్తి రాష్ట్రసాధన కోసం సాగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో కీలక భూమికను పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వట్టికోట ఆళ్వారు
మంత్రి హరీశ్రావు | సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేం�
కేంద్ర ప్రభుత్వ మాసపత్రికలో తెలంగాణ పల్లెల విజయగాథలు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మాసపత్రిక యోజనలో తెలంగాణ పల్లెల విజయ
ఐఎంఏ సదస్సులో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, నీళ్లు, వ్యవసాయ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన సీఎం కేసీఆర్.. ఇక ఆరోగ్య తెలంగాణ లక
అఖిలపక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ కొత్తగూడెం, అక్టోబర్ 31: పోడు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర�
Minister Indrakaran reddy | వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో