వడ్లను కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా.. నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు 40 రోజుల్లో నాలుగు సార్లు తెలంగాణకు కేంద్రం లేఖలు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనాలంటూ క�
యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
AP Minister praises CM KCR | యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ జన్మ ధన్యమైందని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. కార్తీక మాసం
Miniter Errabelli | రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని,
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టి గత ఏడాది 4వ ర్యాంకు.. నేడు టాప్ సమర్థ పాలనలో దేశంలోనే మూడోస్థానం సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆర్థికవేత్తలు బీజేపీ పాలిత ఎంపీ, యూప�
దేశాన్ని సాదుతున్న నాలుగైదు రాష్ర్టాల్లో ఒకటి ఏడేండ్లలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి.. అన్ని రంగాల్లో స్వరాష్ట్రం దూకుడు కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు, విశ్లేషణల్లో వెల్లడి తెలంగాణ రాష్ట్రంపై ఆర్థికవేత్త�
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
29న సభ నిర్వహణకు 350 ఎకరాలు 40 వేల వాహనాలు.. 15 లక్షల మంది రైతుల సమ్మతితోనే సభ పెడతాం చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్యే ఆరూరి హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ: ఈ నెల 29న నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభకు హను
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�