CM KCR | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. మిగతా విషయాలన్ని మాట్
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు
Minister Errabelli | రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండల
బీర్కూర్, నవంబర్ 7 : శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 21న తన కుమార్తె అరుణ, అల్లుడు వెంకట్రాంరెడ్డి కుమార్తె స్నిగ్ధారె�
అలా చేస్తే 77కే లీటరు పెట్రోల్, డీజిల్ కేంద్రం పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత పెట్రో ధరలు పెంచిన కేంద్రమే వాటిని తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా వ్యాట్ పైసా పెంచలేదు అందువల్ల తగ్గించే ప్�
రైతుబంధు, రైతుబీమాతో అండగా నిలిచాం రైతు బీమా ప్రపంచంలోనే ప్రత్యేకమైన పథకం నకిలీ విత్తన విక్రేతలపై పీడీయాక్ట్ తెచ్చినది మనమే ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు ఠాణాల్లో అమ్మారు 55 లక్షల టన్నులకు డిమాండ్ పెరిగి�
సంజయ్ మనిషైతే.. నీతి ఉంటే ధాన్యం కొంటామని కేంద్రంతో చెప్పించాలి ఢిల్లీ బీజేపీ వరి వద్దంటున్నది.. సిల్లీ బీజేపీ వరి వేయాలంటున్నది.. ఏది నిజం నన్నంటే క్షమించిన.. తెలంగాణ రైతుల్ని ఆగంబట్టిస్తే మెడలు విరిచేస�
నా ప్రాణమున్నంత వరకూ తెలంగాణ రైతుకు అన్యాయం జరుగనివ్వ ధాన్యం కొనుగోళ్లపై నాతో సహా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో ధర్నా చేస్తం పంజాబ్లో ధాన్యమంతా కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు? తెలంగాణపై వివక్ష.. పథకాలి
మీ పాలనలో జీడీపీ మంటగలిసిపోయింది దేశం నాశనమైంది.. గంగలో శవాలు తేలినై మాకున్న క్యాడర్కు..మిమ్మల్ని తరిమికొట్టగలం పిచ్చికూతలు కూస్తే మెడలు ముక్కలైతై జాగ్రత్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరా
కేంద్రం తీసుకుంటానంటే వరి వేద్దాం లేదంటే వరికంటే లాభమొచ్చేవి ఉన్నయి మీడియా భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ �