చూడు చూడు నీడలు.. సమైక్యవాదుల జాడలు చంద్రబాబు చేలా రేవంత్కు కాంగ్రెస్ పగ్గాలు బీజేపీ నేత ఈటలకు రేవంత్ పరోక్ష సహకారం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ.. పాదయాత్ర ఆమెకు సహకారమంతా జగన్ టీం నుంచే మళ్లీ కలిపే
పంజాబ్లో వడ్లు సేకరిస్తారు కానీ తెలంగాణలో ఎందుకు సేకరించరు? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? ముఖ్యమంత్రిని బీజేపీ దళారీ అంటున్నది..మరి ప్రధాని, 19 రాష్ర్టాల సీఎంలు దళారీలా? కనీస మద్దతు ధర నిర్ణయించేది క�
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి బరిలో 30 మంది అభ్యర్థులు ఓటు వేయనున్న 2,37,036 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ కొవిడ్ నేపథ్యంలో 2 గంటల అదనపు సమయం అందరూ ఓటేయండి: ఎన్నికల సంఘం సీఈవో హైదరాబాద్/కర
పేద ప్రజలకు మేలు చేయాలనుకుంటే వాళ్లు చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. పేదలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంటే వాళ్లు తరచూ అడ్డుపడుతుంటారు. ఇది బీజేపీ నేతల తీరు. గత పాలనలో వివక్షకు గురై అణచివేయబడిన వారిని అన్న�
ఏర్గట్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం ఏర్గట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ , మండల నాయీ �
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని 4 వార్డులో పేదలకోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ల ఫ్లెక్సీకి కాలనీ వాసులు క్షీరాభిషేక�
సస్యశ్యామలమైన తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం
ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం రెండు అసెంబ్ల్లీల్లో తీర్మానాలు చేద్దాం మేం ముందు నుంచీ ఉమ్మడినే కోరాం తెలుగువారికి సమైక్య రాష్ట్రం అవసరం ఇదే జగన్ అభిప్రాయం: ఏపీ మంత్రి పేర్ని హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే
‘ముఖతః విద్య బోధించే బ్రాహ్మణులు విధాత ముఖం నుంచి, భుజబలంతో యుద్ధం చేసే క్షత్రియులు విధాత భుజం నుండి, వాణిజ్యం చేసే వైశ్యులు తొడ నుంచి, శూద్రులు విధాత పాదం నుంచి ఉద్భవించారని’ పెద్దలు చెప్పారు! దురదృష్టవ�
ప్రజలారా.. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినయో మీ అందరికీ తెలుసు. గీ ఎన్నికలకు కారకులెవరో మీకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమచరిత్ర గురించీ, ముఖ్యమంత్రి కేసీఆర్కు మన కరీంనగర్ ప్రజల మీదున్న ప్రేమ గురించీ మీకు తె