సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం ఉట్నూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దీపావళి పండుగకు గుస్సాడీలకు నిధులు కే
సీఎం కేసీఆర్ | గత ప్రభుత్వాల హయంలో నిరాధరణకు గురైన వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
సీఎం దత్తత గ్రామంలో పండుగలా యూనిట్ల పంపిణీ మొదటి విడతలో పదిమంది లబ్ధిదారులకు వాహనాలు అందజేత తాళాలిచ్చిన మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ �
సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు ఇదే నిదర్శనం: మంత్రి జగదీశ్రెడ్డి పాత పద్ధతిలో నోటిఫికేషన్లు వేస్తే ఆంధ్రోళ్లొస్తరు: మంత్రి నిరంజన్రెడ్డి తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ�
హుజురాబాద్టౌన్ : గతంలో ముస్లీం మైనార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, సొంత రాష్ట్రంలో ఇంటి పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్ద పీఠవేశాడని, అలాంటి సీఎం కేసీఆర్క
ఇచ్చోడ : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలు ఇవ్వడానికి ముక్రా (కే) గ్రామ ప్రజలు ముందుకు వచ్చారు. బుధవారం గ్రామంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ర్యా
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్ట�
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం కోటపల్లి, అక్టోబర్ 26: ప్రాణహిత పుష్కరాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. క్రితం సారి 2010లో డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్�
ఉద్యమపార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర సాధన తర్వాత పూర్తి స్థాయి రాజకీయపార్టీగా రూపుదిద్దుకున్నది టీఆర్ఎస్. ఉద్యమపార్టీగా పదమూడేండ్లు, రాజకీయపార్టీగా ఏడేండ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నది.
ఉద్యమ అనుభవాలతో ప్రభుత్వాధినేతగా.. సమస్యల పట్ల స్పష్టతతో.. శాశ్వత పరిష్కారాన్ని ఆవిష్కరించే నాయకుడు కేసీఆర్. ఏడేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్�
చరిత్రలో రెండు దశాబ్దాలు పెద్దగా లెక్కలోకి రావు. కానీ ఈ అతి స్వల్ప కాలంలోనే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నిర్వహించిన పాత్ర గణనీయమైనది. దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయటం, సాధించుకున్న రాష్�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని తెలంగాణలోని బీసీ సంఘాలు తీర్మానం చేశాయి. ఒక్క హుజురాబాద్లోనే కాదు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం �