హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
CM KCR | ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హాట్టాపిక్గా మారారు. రైతులకు ఎప్పుడూ అండగా ఉండే సీఎం కేసీఆర్.. వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో
Minister Satyavathi Rathod | ఈ దేశంలో రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వారికి బాసటగా నిలిచే ఏకైక నేత గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్న విషయం మరోసారి నేడు స్పష్టమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథ�
Minister KTR | కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..
బీసీ కుల గణన వెంటనే కేంద్రం మొదలుపెట్టాలి | బీసీ జన గణనను కేంద్ర ప్రభుత్వం సత్వరమే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు
CM KCR | ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి, కృష్ణా నదుల్లో నదుల్లో నీటివాటాలు తేల్చాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు
ఈ వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది | ఈ వర్షాకాలంలో తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అమరులైన రైతుల కుటుంబాలకు 3 లక్షల పరిహారం | భారత రైతాంగం గొప్ప విజయం సాధించిందని.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేడు ముగింపు పలికామని
CM KCR Press Meet | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు