టీఆర్ఎస్ బలోపేతంపై ఇక దృష్టి కేంద్రీకరించగలమని పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల పలుమార్లు పేర్కొనటాన్ని బట్టి, రానున్నకాలంలో ఆ పని ఒక పద్ధతి ప్రకారం జరగనున్�
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
35 పంచాయతీల్లో రూ.4కోట్లతో వైకుంఠ ధామాలు ఏర్పాటు స్నానపు గదులతో పాటు సకల వసతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న గ్రామాల ప్రజలు కందుకూరు, నవంబర్ 23 : నాడు చనిపోతే దహన సంస్కారాలకు ఆరడుగుల స్థలం దొరకకా అవ�
Telangana | బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమంటూ సోమవారం మీడియా సమావేశంలో వింత
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర�
రైతులకు సాయంపై రాజకీయమా? రైతు ఉద్యమ అమరులకు సాయంపై విమర్శలు సిగ్గుచేటు రైతుల కోసం ప్రభుత్వ ఖర్చు ఏటా రూ.60 వేల కోట్లు రెండు జాతీయ పార్టీల తీరుపై మంత్రి నిరంజన్రెడ్డి ఫైర్ రైతుబీమా ద్వారా 67 వేల మంది రైతు క�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు మళ్లీ అవకాశం అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన మంత్రులు సబితాఇంద్రా రెడ్డి, చామకూర మల్లారెడ్డి రెండు సెట్ల నామిన�
లోక్సభ ఎన్నికల ముందు నుంచి వ్యవసాయ సంక్షోభాన్ని అజెండాగా చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు తాజా పరిణామాలు ఊతం ఇచ్చాయి. కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు క
రాబోయే యాసంగి నుంచి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంలో నిప్పు రాజేసింది. తెలంగాణలో యాసంగిలో పండేవి బాయిల్డ్ రైస్ మాత్రమే. వాటిని ‘కొనం’ అని ప్రకటించడమంటే, ‘�
Telangana | డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ములుగు, సిర
Minister Niranjan reddy | తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడేండ్లలో రూ
Minister KTR | తెలంగాణ బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
గోదావరి ఒడి జలపాఠాల బడి కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఇంజినీర్ల ప్రశంసల వర్షం లక్ష్మీబరాజ్ నుంచి మల్లన్నసాగర్ వరకు.. రెండు రోజులపాటు.. 15 మంది అధ్యయనం నిర్మాణ పద్ధతులపై ఆరా తమ రాష్ట్రంలోనూ అనుసరిస్�