CM KCR | వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కే
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ
TRS Party | ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యస�
Telangana | సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం
ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో రికార్డు వాటి విలువ రూ.88 వేల కోట్లు ఈ స్థాయి కొనుగోళ్లు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే కారణం ఆంక్షలతో సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలతో జాప్యం: పౌరస
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): 30 శాతం పీఆర్సీ ప్రకటించడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ఆశ వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం టీఆర్ఎస్�
అమర రైతుకుటుంబాలకు సాయం భేష్ సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి వనపర్తి టౌన్, నవంబర్ 26: ఢిల్లీ కేంద్రంగా సమస్యలపై పోరాడుతూ అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటి�
ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్.. ధ్రువీకరణ పత్రాల అందజేత ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కే�
శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : పేదలకు ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు తెలంగ
ఇక ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే.. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేకాభిమానం సాయిచంద్కు అవకాశాలు వస్తాయి ప్రెస్మీట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చే�
చిక్కడపల్లి, నవంబర్ 25: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కండక్టర్ ఐక్య వేదిక నాయకులు గురువారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్�
ధాన్యం సేకరణపై కేంద్రంతో చర్చలకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, అధికారుల భేటీ ధాన్యం సేకరణపై ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వని కేంద్రం హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్�