Kadiyam Srihari | తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న సీఎం కేసీఆర్ చట్టాల రద్దు దేశ రైతులు సాధించిన అద్భుత విజయం అమరుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షలు ఇవ్వాలి ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులన్నీ ఎత్తివేయాలి సాగుకోసం ఆత్మన�
ధాన్యం కొనుగోలుపై ప్రధాని, మంత్రులను కలుస్తా ఏ పంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చెప్తాం వానకాలం వరిధాన్యం చివరిగింజ వరకు కొంటాం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎమ్మెస్పీ చట్టం చేయాలి మీడియా సమావేశంలో ముఖ�
ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏడేండ్లెందుకు? 50 లెటర్లు రాసినా రిజర్వేషన్ల పెంపుపై స్పందించరా? జనగణనలో కులగణన చేయకుంటే వివాదం తప్పదు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే త
కొత్త విద్యుత్తు చట్టాలతో రైతులకు పెను నష్టం వాటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి వాపస్ తీసుకునేదాకా పోరాటం: కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్య�
పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నేతల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్చిత్రపటాలకు క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్/నిజామాబాద్, నవంబర్ 20: నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం పలు జి
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన కామెంట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్కు నేషనల్ ఎడిటర్ల స్పందన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు ముఖ్యమంత�
చిక్కడపల్లి, నవంబర్ 20: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం 20వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సుందరయ్య
సీఎం కేసీఆర్ ధర్నా ఫలితమే.. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు ఉప్పల్, నవంబర్ 20 : రైతులకు మద్దతుగా చేపట్టిన సీఎం కేసీఆర్ ధర్నాకు, రైతుల పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చ�