Bandi Sanjay | అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అద్భుతమైన చట్టాలు చేస్తే అడ్డుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడాడని విమర్శించారు. �
CM KCR | కేంద్ర ప్రభుత్వ చట్టాలతో అన్నదాతల బతుకులు ఆగమైపోయాయి. ఢిల్లీ రాజధానిలో ఏడాది కాలంగా లక్షల మంది రైతులు ధర్నా చేస్తున్నా కేంద్రం వారి మొరను ఆలకించడం లేదు. అవసరం అనుకొంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి భారత
సాగు చట్టాలపై మొదట్నుంచీ ఒకే వైఖరితో కేసీఆర్ బిల్లు పెట్టినప్పటినుంచీ వ్యతిరేకించిన ముఖ్యమంత్రి పలు వేదికలపైనా నల్లచట్టాలపై తీవ్ర నిరసన గళం పార్లమెంటులోనూ వ్యతిరేకించిన టీఆర్ఎస్ సభ్యులు హైదరాబా�
సాగు విధానాల్లో కేంద్రం డొల్లతనాన్ని, నీళ్లు, కరెంటుపై ఢిల్లీ అవగాహనాలేమిని బయటపెట్టి దుమ్ము దులిపిన కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఆవశ్యకతను, కేంద్ర ప్రభుత్వ �
రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణను స్వాగతిస్తున్నాం వివిధ ప్రజాసంఘాల హర్షం పలు చోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ )అమీర్పేట్: రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల
కేసీఆర్ ప్రకటన మర్నాడే కేంద్రం నిర్ణయం రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానన్న సీఎం తన మాటలు ప్రధానికి చేరుతాయని వ్యాఖ్య జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసిన అనుభవం స్వయంగా రైతు.. వ్యవసాయంపై అవగాహన హైదరాబ�
వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయం.. వారికి మద్దతు కేసీఆర్ దార్శనికత మోదీ హుందాగా చెప్పారు.. రాష్ట్ర బీజేపీ నేతలూ ఆయనలా పశ్చాత్తాప పడాలి వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్ పోరాటం ఆగదు.. తెలంగాణ ధాన్యం కొనాల్సిందే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచీ తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు రుజువుగా పార్లమెంట్ రికార్డులు ఉన్నాయ
రైతు వ్యతిరేక చట్టాల రద్దు సందర్భంగా ఘట్కేసర్లో టీఆర్ఎస్ నాయకుల సంబురాలు ఘట్కేసర్, నవంబర్ 19 : ఏడాది కాలంగా రైతుల సుధీర్ఘ పోరాట ఫలితం, రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు నినదించిన సీఎం కేసీఆర్ పోరాటం కూ�
రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు పరిశీలకులకు, ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. ప్రజల సంక్షేమం పట్టకుండా ఏ రోజుకారోజు పత్రికల్లో పతాక శీర్షికల కోసం, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర న
Telangana | వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటన చేయడం, ఈ దేశ రైతుల విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుల్లెట్లకు, లాఠీలకు, పోలీసు కంచెలకు రైతులు ఎదుర�
Minister Errabelli | టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామన
Minister Indrakaran reddy | నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సు�
అప్పుడు కాంగ్రెస్పై.. ఇప్పుడు బీజేపీపై నిప్పులు అదే వేదిక.. అదే జోష్.. తగ్గని ఆవేశంకేసీఆర్లో మళ్లీ కనిపించిన ఉద్యమ నేత హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యిం